NATIONAL

ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అమరావతి: మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో “శ్రీ మహాకాల్ లోక్‌” కారిడార్‌ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకుని ప్రధాని, మహాకాళుడికి…

2 years ago

తదుపరి సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌

అమరావతి: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ మంగళవారం సిఫార్సు చేశారు. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్…

2 years ago

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి

1అమరావతి: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  ములాయం సింగ్ యాదవ్(82) సోమవారం ఉదయం మృతి చెందారు.వయస్సు రీత్యా వచ్చే ఆనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులగా…

2 years ago

ఎయిర్‌టెల్ 5జీని సపోర్టు చేసే స్మార్ట్ మొబైల్స్ ఇవే?

అమరావతి: మీకు 5G స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పటికీ, పలు ప్రాంతాలలో నెట్‌వర్క్‌ ను సజావుగా ఉపయోగించడానికి సరైన 5G బ్యాండ్ మద్దతు అవసరం అవుతుంది. 5G నెట్‌వర్క్‌కి సిగ్నల్స్…

2 years ago

కర్ణాటకలో ఓలా,,ఉబర్,,ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం

అమరావతి: కర్ణాటక రాష్ట్రంలో బొమ్మై ప్రభుత్వం, ఓలా,,ఉబర్,,ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో,, 3 రోజుల్లో…

2 years ago

జ‌మ్మూక‌శ్మీర్‌ను సందర్శించిన 1.62 కోట్ల మంది టూరిస్టులు

అమరావతి: జ‌మ్మూక‌శ్మీర్‌ను ఈ సంవత్సరం ఇప్ప‌టి వ‌ర‌కు 1.62 కోట్ల మంది టూరిస్టులు విజిట్ చేసిన‌ట్లు జ‌మ్మూక‌శ్మీర్‌ టూరిజం శాఖ అధికారి వెల్ల‌డించారు. ఆర్టికల్ 370,35B ని…

2 years ago

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మళ్లీ సోదాలు చేస్తున్న ఈడీ

ఢిల్లీ, పంజాబ్,హైదరాబాద్.... హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్లోని 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సదరు రాష్ట్రాల్లోని…

2 years ago

5G+ సేవల కోసం ప్రస్తుతానికి సిమ్‌ కార్డు మార్చాల్సిన అవసరం లేదు-Airtel

అమరావతి: Airtel దేశంలోని 8 నగరాల్లో 5G+ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రస్తుతానికి సిమ్‌ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5G ఫోన్‌ ఉంటే…

2 years ago

కేరళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి-35 మందికి గాయాలు

అమరావతి: కేరళలో బుధవారం ఆర్దరాత్రి సమయంలో పాలపక్కడ్‌ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. తమిళనాడులోని ఊటీ వైపు విహారయాత్రకు వెళ్లుతున్న…

2 years ago

ఆదిపురుష్ లో రామాయణం ఎక్కడుంది? గ్రాఫిక్స్ తప్ప?

బాయ్‌కాట్ ఆదిపురుష్,బ్యాన్ ఆదిపురుష్.. హైదరాబాద్: ప్యాన్ ఇండియా మూవీగా సిద్దమౌవుతున్న ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ చిత్రం యూనిట్ విడుదల చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్…

2 years ago

This website uses cookies.