అమరావతి: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కాంట్రాక్టు రిక్రూట్మెంట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూన్నట్లు శనివారం ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, ఈ మేరకు సోమవారం…
అమరావతి: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ సాయిబాబాతో నాలుగురు నిర్దోషులంటూ, బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ,,సుప్రీంకోర్టు శనివారం ఆదేశాలిచ్చింది.…
అమరావతి: జ్ఞాన వాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలంటూ హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసిలోని జిల్లా కోర్టు కొట్టివేసింది.శివలింగానికి కార్బన్…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్లు సీఈసీ…
అమరావతి: హిమాచల్ ప్రదేశ్లోని ఉనా రైల్వే స్టేషన్ నుంచి 4వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు.…
అమరావతి: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 78 రోజుల దీపావళి బోనస్ ను ప్రకటించింది.11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు మొత్తం రూ.1823 కోట్లను పండుగ బోనస్ గా…
1అమరావతి: భారతదేశం ప్రపంచస్థాయిలో డిజిటల్ పేమెంట్స్ జరిపే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తొంది.. భారతదేశ పౌరులు నేరుగా యూపీఐ, రూపే ద్వారా ఫోన్ నుంచి డిజిటల్…
అమరావతి: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో “శ్రీ మహాకాల్ లోక్” కారిడార్ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకుని ప్రధాని, మహాకాళుడికి…
అమరావతి: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ మంగళవారం సిఫార్సు చేశారు. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్…
1అమరావతి: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) సోమవారం ఉదయం మృతి చెందారు.వయస్సు రీత్యా వచ్చే ఆనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులగా…
This website uses cookies.