అమరావతి: ఏప్రిల్ 19వ తేదిన పోలింగ్ జరగనున్న లోక్సభ తొలి విడత ఎన్నికల కోసం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది..నోటిఫికేషన్ జారీతో నేటి…
ట్రయిల్ రన్ సకెస్స్..ఎయిర్ ఫోర్స్... అమరావతి: ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలా నుంచి వెళ్లుతున్న 16వ నెంబరు జాతీయ రహదారిపై రెండు అత్యవసర విమాన,, హెలికాప్టర్లు ల్యాండ్…
అమరావతి: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలకు ఉపక్రమించింది..ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులు,,బెంగాల్ డి.జీ.పీలను విధుల నుంచి తొలగించింది..గుజరాత్, ఉత్తరప్రదేశ్,…
అమరావతి: అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడుతూ,,ప్రపంచ ఆర్దిక వ్యవస్థలో మూడవ స్థానంలో నిలిచే దిశగా భారతదేశంను నడిపించే 2024 సార్వత్రికల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్డ్ శనివారం మధ్యహ్నం 3 గంటలకు విడదల చేయనున్నట్లు ఎలక్షన్స్ కమీషన్ ఆఫ్ ఇండియా ప్రకటన విడదల చేసింది..తొలుత భావించినట్లు…
అమరావతి: రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి(73) గురువారం ప్రమాణం చేశారు.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది..రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించింది..కేరళకు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్, పంజాబ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ సంధూలనూ నియమిస్తూ హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకుంది,, ఎలక్షన్…
అమరావతిం అశ్లీలమైన,, అసభ్యకరమైన కంటెంట్ ను ప్రచురించే 18 OTT ప్లాట్ఫారమ్లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది..దేశంలో…
అమరావతి: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసకునేందుకు కల్పించిన గడువు మార్చి 14తో ముగియనున్ననేపధ్యంలో ఆధార్ ఉచిత అప్డేట్కు…
అమరావతి: లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర హోంశాఖ పౌరసత్వ సవరణ చట్టం నియమ నిబంధనలను (CAA)ని సోమవారం నోటిఫై చేసింది..దింతో CAA అమల్లోకి తీసుకొచ్చింది.. కేంద్ర ప్రభుత్వం…
This website uses cookies.