NATIONAL

ఏప్రిల్‌ 19న జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ జారీ

అమరావతి: ఏప్రిల్‌ 19వ తేదిన పోలింగ్ జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల కోసం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది..నోటిఫికేషన్‌ జారీతో నేటి…

2 months ago

ఒంగొలు,బాపట్ల మధ్య హైవేపై ల్యాండ్ అయిన మిలటరీ విమానం

ట్రయిల్ రన్ సకెస్స్..ఎయిర్ ఫోర్స్... అమరావతి: ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలా నుంచి వెళ్లుతున్న 16వ నెంబరు జాతీయ రహదారిపై రెండు అత్యవసర విమాన,, హెలికాప్టర్లు ల్యాండ్…

2 months ago

ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులు,బెంగాల్ డి.జీ.పీపై కొరడా ఝలిపించిన ఈసీఐ

అమరావతి: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలకు ఉపక్రమించింది..ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులు,,బెంగాల్ డి.జీ.పీలను విధుల నుంచి తొలగించింది..గుజరాత్, ఉత్తరప్రదేశ్,…

2 months ago

భారతదేశ “దిశను” నిర్దేశించే సార్వత్రికల ఎన్నికల షెడ్యూల్ విడుదల

అమరావతి: అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడుతూ,,ప్రపంచ ఆర్దిక వ్యవస్థలో మూడవ స్థానంలో నిలిచే దిశగా భారతదేశంను నడిపించే 2024 సార్వత్రికల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల…

2 months ago

శనివారం మధ్యహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్డ్ శనివారం మధ్యహ్నం 3 గంటలకు విడదల చేయనున్నట్లు ఎలక్షన్స్ కమీషన్ ఆఫ్ ఇండియా ప్రకటన విడదల చేసింది..తొలుత భావించినట్లు…

2 months ago

రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన సుధా మూర్తి

అమరావతి: రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి(73) గురువారం ప్రమాణం చేశారు.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది..రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్…

2 months ago

ఇద్దరు ఎన్నికల కమీషనర్లను నియమించిన హైపవర్డ్ కమిటీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించింది..కేరళకు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్, పంజాబ్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్ సంధూలనూ నియమిస్తూ హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకుంది,, ఎలక్షన్…

2 months ago

అసభ్యకరమైన కంటెంట్‌ ను ప్రచురించే 18 OTTలపై నిషేధం విధించిన కేంద్రం

అమరావతిం అశ్లీలమైన,, అసభ్యకరమైన కంటెంట్‌ ను ప్రచురించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది..దేశంలో…

2 months ago

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు పెంపు

అమరావతి: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసకునేందుకు కల్పించిన గడువు మార్చి 14తో ముగియనున్ననేపధ్యంలో ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు…

2 months ago

నేటి నుంచి అమల్లోకి వచ్చిన CAA

అమరావతి: లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర హోంశాఖ పౌరసత్వ సవరణ చట్టం నియమ నిబంధనలను (CAA)ని సోమవారం నోటిఫై చేసింది..దింతో CAA అమల్లోకి తీసుకొచ్చింది.. కేంద్ర ప్రభుత్వం…

2 months ago

This website uses cookies.