NATIONAL

7 దశాబ్దాల తరువాత దేశంలోకి చీతాలు-ప్రధాని మోదీ

అమరావతి: దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తొలి రోజులోనే (దాదాపు 74 సంవత్సరాలు) క్రిందట దేశంలో అంతరించిపోయాయి..శనివారం నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌…

2 years ago

భారత సైబర్‌ వ్యవస్థలో కొత్త మొబైల్‌ బ్యాంకింగ్‌ ట్రోజన్‌ వైరస్‌ సోవా వేగంగా విస్తరిస్తోంది-CERT

అమరావతి: కొత్త మొబైల్ బ్యాంకింగ్ 'ట్రోజన్' వైరస్-సోవా,,ఆండ్రాయిడ్ ఫోన్‌ను రహస్యంగా ఎన్‌క్రిప్ట్ చేస్తుంది..ఒక సారి ఇది install అయితే uninstall చేయడం కష్టం..ఈ వైరస్ భారతీయ కస్టమర్లను…

2 years ago

ఎయిర్ ఇండియా పేరు ఇక నుంచి విహాన్‌

అమరావతి: టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ కీలక ప్రకటన చేసింది..ఇక నుంచి ఎయిర్ ఇండియా పేరు,, గా మారనున్నదని సంస్థ ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్…

2 years ago

గోవాలో కాంగ్రెస్కు బైబై చెప్పిన 8 మంది ఎమ్మేల్యేలు

అమరావతి: కాంగ్రెస్ పార్టీ అధిష్టనంపై నమ్మకం సన్నగిల్లి పొతువుండడంతో,,కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మేల్యేలు,, సినియర్,జూనియర్ నాయకులు,బీజెపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు..ఈ నేపధ్యంలో, గోవాలో కాంగ్రెస్కు కొలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది..కాంగ్రెస్ పార్టీకి చెందిన 11…

2 years ago

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం-11 మంది మృతి

అమరావతి: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని బరేరి నల్లా సమీపంలో మినీ బస్సు లోయలో పడిపోయింది..ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 11 మంది…

2 years ago

పాకిస్థాన్‌ నుంచి భారత్​లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

మిడ్-సీ ఆపరేషన్‌.. అమరావతి: పాకిస్థాన్‌ నుంచి భారత్​లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG)…

2 years ago

బెంగళూరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలైంది-మంత్రి అశోక్​

అమరావతి: బెంగళూరులో అక్రమంగా నిర్మించిన భవనాలను,,నొయిడాలోని ట్విన్​ టవర్స్​ ను కూల్చివేసినట్లుగానే బెంగుళూరులో కూడా తొలగిస్తామని రెవెన్యూ మంత్రి ఆర్​.అశోక్​ హెచ్చరించారు..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు…

2 years ago

జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2022ను విడుదల చేసిన కేంద్రం

అమరావతి: జాతీయ అత్యవసర ఔషధాల జాబితా (NLEM 2022)ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం విడుదల చేశారు..కొత్త జాబితాలో మొత్తం 384 ఔషధాలు…

2 years ago

గుజరాత్ రూ.1.54 లక్షల కోట్లతో సెమీ కండక్టర్ ల పరిశ్రమ-సీ.ఎం భూపేంద్ర పటేల్

అమరావతి: ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రభుత్వం సెమీ కండక్టర్ల తయారీకి కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని…

2 years ago

జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం

అమరావతి: దేశం వ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన, జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి A.K విశ్వేష్, మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు…

2 years ago

This website uses cookies.