అమరావతి: చంఢీగడ్ విమానశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ పేరును చంఢీగఢ్ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదివారం నిర్వహించిన మన్ కీ బాత్ ప్రసంగంలో స్వయంగా…
అమరావతి: అంకితా భండారి (19) హత్య కేసు విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్రంగా స్పందించారు. వనతార రిసార్ట్ ను కూల్చేయాలని సీఎం ఆదేశించడంతో,అధికారులు…
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నిందని తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) దర్యాప్తులో బయటపడింది.PFI కార్యాలయాలు,సంస్థ నేతల ఇళ్లపై…
అమరావతి: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీగా వర్షాల కారణంగా ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు..రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు…
అమరావతి: RSS చీఫ్ మోహన్ భగవత్,ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీతో గురువారం సమావేశం అయ్యారు. కస్తూర్బా గాంధీ మార్గ్లోని మసీదుకు చేరుకున్నారు.RSS…
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది..కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్…
అమరావతి: ముంబైలోని నవసేవా పోర్ట్ లో (ఒక తియ్యని వేర్లు గల మొక్క.ఈ వేర్లు చాలా తియ్యగా ఉంటాయి) లైకోరైస్ కు హెరాయిన్ కోటింగ్ వున్న సుమారు…
అమరావతి: ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) మరణించారు..దాదాపు 40 రోజులు నుంచి ఢిల్లీ AIIMSలో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ,, బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆగస్టు…
2-టైర్,, 3-టైర్ నగరాలపై.. అమరావతి: అభివృద్ధి అనేది పెద్ద నగరాల్లో కేంద్రీకృతం కావడంతో అదే స్థాయిలో సమస్యలు పెరిగుతున్నాయని,,దింతో సదరు నగరాలపై తీవ్ర ఒత్తిడి పడుతోందని,,2-టైర్,, 3-టైర్…
అమరావతి: మూడు దశాబ్దల తరువాత జమ్ము కశ్మీర్ లో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి.కశ్మీర్ లోని పుల్వామా, షోపియాలలో సినిమా హాళ్లను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్…
This website uses cookies.