POLITICS

ఎన్నికలకు ముందు విద్యార్దిని,విద్యార్దులకు మేనమామా అని చెప్పిన సీ.ఎం-nellore news

నెల్లూరు: ఎన్నికలకు ముందు సంక్షేమ హస్టల్స్ చదువుతున్న విద్యార్దిని,విద్యార్దులకు నేను మేనమామ అంటూ కబుర్లు చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,,నేడు వాళ్ల అతిగతి పట్టించుకోవడం…

1 year ago

గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో 19…

1 year ago

రాయలసీమది ముఠా సంస్కృతి కాదు-పవన్

హైదరాబాద్: అన్నమయ్య డ్యామ్‌ నిర్వాసితులు జనసేన అధ్యక్షడు పవన్‌ కళ్యాణ్‌ను కలిశారు.గత సంవత్సరం వరదల వల్ల డ్యామ్‌ కొట్టుకుపోవడంతో బాధితులు సర్వం కోల్పోయారు. డ్యాం కొట్టుకుపోయినప్పుడు లస్కర్…

1 year ago

బీజెపీ కండువా కప్పుకున్నమర్రి.శశిధర్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్​కు తగిన గుణపాఠం నేర్పించడం బీజేపీకే సాధ్యమవుతుందని మాజీ కాంగ్రెస్ సినీయర్ నాయకుడు మర్రి.శశిధర్ రెడ్డి వ్యాఖ్యనించారు.శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్…

1 year ago

ఏంవయ్యా కల్తీ మద్యం గురించి అడిగేతే హేరిటేజ్ పాలు అంటూ ఎదురుదాడి చేస్తారా-ఆనం

నెల్లూరు: ఆదానీ డిస్టలరిస్ దొంగ కంపెనీ,జగ్గుభాయ్ ఆధ్వర్యంలో నడుస్తుంది..కల్తీ మద్యంతో వేల కోట్ల రూపాయలు జగ్గుభాయ్ ముఠా సంపాదించారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం.వెంకటరమణరెడ్డి అరోపించారు.మంగళవారం…

1 year ago

మర్రి.శశిధర్ రెడ్డిని ఆరేళ్ల పాటు బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ

హైదరాబాద్: కాంగ్రెస్ సినీయర్ నాయకుడు మర్రి.శశిధర్ రెడ్డిని, పీసీసీ క్రమశిక్షణ సంఘం,పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించినట్లు తెలిపింది. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి మర్రి శశిధర్…

1 year ago

వైసీపీ స్వార్ద పాలన వికేంద్రీకరణకు జనసేన పూర్తి వ్యతిరేకం-మనుక్రాంత్

నెల్లూరు: నెల్లూరులోని కొంత మంది వైసీపీ ప్రజాప్రతినిధులకు పాలన వికేంద్రీకరణకు,అభివృద్ది వికేంద్రీకరణకు తేడా తెలియదని, వైసీపీ స్వార్ద పాలన వికేంద్రీకరణకు జనసేన పూర్తి వ్యతిరేకమని జనసేనపార్టీ జిల్లా…

2 years ago

అమరావతికి మద్దతుగా సింహపురి వాణి రాష్ట్రమంతా వినిపించేలా సభ-సోమిరెడ్డి

నెల్లూరు: రాజధానిగా అమరావతి ఎంపిక ఏకగ్రీవ నిర్ణయం..అప్పట్లో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తే వైసీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని టీడీపీ పొలిట్…

2 years ago

మునుగోడు ఉపఎన్నికలో 10 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన TRS

హైదరాబాద్: నల్గొండ జిల్లా పరిధిలతోని మునుగోడు నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (95324) ఘన విజయం సాధించారు. BJP అభ్యర్థి కోమటిరెడ్డి…

2 years ago

ఉత్తరాంధ్రలో దోపిడీనీ ప్రశ్నించినందుకు అయ్యన్నపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టింది-సోమిరెడ్డి

నెల్లూరు: రెండు సెంట్లు భూమిని ఆక్రమించినందుకు అయ్యన్నను అరెస్ట్ చేస్తే, 200 ఎకరాలు ఆక్రమించిన వైఎస్ కుటుంబాన్ని ఏం చేయాలి,,175 కి 175 సీట్లు ఓడిపోతున్నామన్న ఫ్రస్టేషన్లో…

2 years ago

This website uses cookies.