అమరావతి: భారతదేశంలో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం రిజర్వు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొన్నది..ఈ నిల్వలు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లా,సలాల్…
అమరావతి: తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి SSLV-D2 రాకెట్, 334 కిలోల బరువుండే 3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది..శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్…
అమరావతి: ప్రతి రోజు నూతన అవిష్కరణలతో టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలో (AI) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గణనీయమై మార్పులు చోటుచేసుకుంటున్నాయి..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి,…
అమరావతి: సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది..ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది..ఇందులో…
విజయవంతంగా నింగిలోకి విక్రమ్-ఎస్.. అమరావతి: తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ నింగిలోకి విజయవంతంగా చేరుకుంది. విక్రమ్- ఎస్…
అమరావతి: దేశంలో మేకిన్ ఇండియా ట్యాగ్ తో తయారు చేయబడిన C-295 విమానాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లో తయారు చేయబడే…
అమరావతి: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంగళవారం సర్వర్ డౌన్ కావడంతో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు మెసేజ్ లు చేయలేకపోయారు. మధ్యాహ్నం 12.07 గంటల నుంచి…
నెల్లూరు: ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన GSLV మార్క్-3 రాకెట్ ద్వారా ఉపగ్రహాలను నింగిలోకి పంపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం…
అమరావతి: మీకు 5G స్మార్ట్ఫోన్ ఉన్నప్పటికీ, పలు ప్రాంతాలలో నెట్వర్క్ ను సజావుగా ఉపయోగించడానికి సరైన 5G బ్యాండ్ మద్దతు అవసరం అవుతుంది. 5G నెట్వర్క్కి సిగ్నల్స్…
అమరావతి: Airtel దేశంలోని 8 నగరాల్లో 5G+ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రస్తుతానికి సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5G ఫోన్ ఉంటే…
This website uses cookies.