అమరావతి: అప్పు అడిగిన వెంటనే ఎలాంటి షరతులు లేకుండా,,డాక్యూమేంటేషన్ ఆసలే అవసరం లేదంటూ,, సులువుగా రుణాలు ఇచ్చి, అధిక వడ్డీలతో వేధిస్తున్న లోన్ యాప్ లను కట్టిడి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టుంది..లోన్ యాప్ల ఆగడాలు అంతకంతకూ ఎక్కువై, అనేక మంది రుణగ్రహీతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్రమ లోన్ యాప్స్ అసలు ప్లే స్టోర్స్లో కనిపించకుండా చేయాలని,, ఇందుకోసం చట్టబద్ధమైన లోన్ యాప్ల వివరాలతో వైట్ లిస్ట్ తయారు చేయాలని రిజర్వు బ్యాంకును ఆర్థిక శాఖ ఆదేశించింది..శుక్రవారం దిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం లోన్ యాప్ల పనితీరు, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించారు..రిజర్వు బ్యాంకు తయారు చేసిన వైట్ లిస్ట్లోని లోన్ యాప్లు మాత్రమే ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్స్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్మల నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు..అక్రమ లోన్ యాప్ల ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థలు సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు..చట్టవిరుద్ధ రుణ యాప్ల లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ దృష్టి సారించేలా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.