నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్(IAS) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..నగర పాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జగనన్న శాశ్వత భూహక్కు పధకం ద్వారా రీ సర్వే విధానం, రోడ్ల రిపేర్లు, జగనన్నకాలనీల్లో గృహాల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, క్లాప్ కార్యక్రమం వంటి వివిధ అంశాల పురోగతిని చర్చించారు. నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ విభాగంలో కమిషనర్ శ్రీమతి హరిత, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఇతర విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో అడ్మిన్, వార్డు ప్లానింగ్, శానిటేషన్ వార్డు కార్యదర్శులు హాజరయ్యారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.