అమరావతి: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ లు, వ్యక్తిగత కంప్యూటర్ ల దిగుమతిపై తక్షణ నిషేధాన్ని విధిస్తూ భారత ప్రభుత్వం గురువారం నోటీసు జారీ చేసింది.. Directorate General of Foreign Trade (DGFT) ఈనోటీసులను జారీ చేసింది..పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఇ-కామర్స్ పోర్టల్ ల నుంచి కొనుగోలు చేసిన కంప్యూటర్ లతో సహా all-in-one పర్సనల్ కంప్యూటర్ లు లేదా అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్ లు దిగుమతి అవుతున్నాయని పేర్కొంది..మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో బాగంగా పరిశ్రమలకు ఉతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..దేశంలో తమ యూనిట్లను నిరంతరం ఉత్పత్తి చేస్తూ,,దేశీయంగా సరఫరా చేస్తూ, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న దేశీయ తయారీదారులు, స్వదేశంలో తయారు చేస్తున్న విదేశీ కంపెనీలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది.. ప్రస్తుతం, భారతదేశం అతిపెద్ద వాణిజ్య లోటు చైనా, అమెరికాతో ఉంది.. చైనాను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఈ నిషేధం విధించింది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.