నెల్లూరు: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికై బాల్య వివాహాలను నిర్మూలించాలని, వివాహ చట్టాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలని నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి, కమిషనర్ వికాస్ మర్మత్, సీనియర్ సివిల్ జడ్జి వాణిలు పేర్కొన్నారు. బాల్య వివాహా నిరోధన మరియు పర్యవేక్షణ నగర పాలక సంస్థ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం కార్పొరేషన్ లోని ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, వైద్యాధికారులు, పోలీసు విభాగం, సామాజిక కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మేప్మా,నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
This website uses cookies.