అమరావతి: కోల్ కతాలో అండర్ వాటర్ మెట్రో రైలు సంబంధించిన ట్రయల్స్ నడుస్తున్నాయి..హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో ఏప్రిల్ బుధవారం(12వ తేదీన) మహాకరణ్ స్టేషన్ నుంచి హావ్డా మైదాన్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలు ట్రయల్స్ నిర్వహించారు..ఈ ట్రైన్లో కోల్కతా మెట్రో జనరల్ మేనేజర్ ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఇంజినీర్లు, అధికారులు ప్రయాణించారు..భారత్లో నీటి లోపల మెట్రో రైలు వెళ్లడం ఇదే తొలిసారి..మరో 7 నెలల పాటు హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లెనేడ్ వరకు ట్రయల్ రన్ కొనసాగనుంది..ఆటు తరువాత ప్రజలకు కోసం రెగ్యులర్ సర్వీసులు నడుస్తాయి..ఈ మార్గం కోల్కతాలోని ఐటీ హబ్ సాల్ట్ లేక్లోని హౌరా మైదాన్, సెక్టార్ Vని కలుపుతోంది..మొత్తం 4.8 కిలోమీటర్ల పొడవులో సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.. హుగ్లీ నదీ అంతర్భాగంలో 32 మీటర్ల లోతులో 520 మీటర్ల సొరంగాన్ని నిర్మించారు..ఈ మెట్రో రైళ్లో ఎస్ప్లెనేడ్, హావ్డా మైదాన్ మధ్య దూరాన్ని కేవలం 45 సెకన్లలో చేరుకుంటుంది..
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
This website uses cookies.