నెల్లూరు: కార్తీక మాసం సందర్బంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలోని ఇరుకళపరమేశ్వరీ దేవాస్థానం వద్ద వున్న గణేష్ ఘాట్,మహా కార్తీక దీపోత్సవం కార్యక్రమంతో వేల సంఖ్యలో భక్తులతో పూర్ణమైంది.సోమవారం సాయంత్రం ప్రారంభంమైన మహా కార్తీక దీపోత్సవం కార్యక్రమం వేకువజాము వరకు సాగింది.కార్యక్రమంను ఉద్దేశించి రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి. శ్రీధర్ రెడ్డి,ముఖ్య అతిధి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.ప్రవచన కర్తలు గరికపాటి.నరసింహరావు, పరిపూర్ణనందలు భక్తులకు కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి ప్రభోధించారు.వివిధ సంస్కృతిక కార్యక్రమాలు,గంగహారతి కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది.నెల్లూరుజిల్లా చరిత్రలో ఈ స్థాయిలో స్వర్ణాల చెరువు వద్ద ఇలాంటి కార్యక్రమం జరగడం తొలిసారి.ఇందుకు నిర్వహకులను అభినందిచాల్సిందే..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.