AMARAVATHI

సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను-ఎంపీ అవినాష్ రెడ్డి

వివేకానందరెడ్డి హత్యకేసులో..

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి CBI ఎదుట రెండోసారి హాజరయ్యారు..శుక్రవారం దాదాపు 4.30 గంటలపాటు సీబీఐ అధికారులు ఎంపీని ప్రశ్నించారు..ఈ విచారణలో అధికారులు గ్యాప్ లేకుండా అడిగిన ప్రశ్నలకు అవినాష్ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది..సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ఆఫీసు నుంచి బయటికొచ్చిన అవినాష్ మీడియా వ్యవహరిస్తూన్న తీరు దారుణంగా వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ,, సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను..విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోరాను..టేబులపైన ల్యాప్ టాప్ మాత్రమే వుంది..వాళ్లు రికార్డ్ చేశారో లేదొ తెలియదు.. మీడియా బాధ్యతగా వ్యవహరించాలి.. విచారణలో ఉండగానే వార్తలను ప్రచారం చేస్తున్నారు..దోషులు, నిర్దోషులను మీరే నిర్ణయిస్తున్నారు.. వాస్తవాలు బయటకు రావాలంటే సంయమనం పాటించాలి..అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది..అది గూగుల్ టేకౌటా?.. టీడీపీ టేకౌటా?..అనేది విచారణలో తెలుస్తుంది…పర్సన్ టార్గెట్గా విచారణ కొనసాగుతోంది..ఇది కరెక్ట్ కాదు.. సీబీఐ కేసులో అధికారి అయిన ఐవో, సీబీఐ డైరెక్టర్‌కు ఒక వినతి పత్రం ఇచ్చాను..మీడియాలో వస్తున్న కథనాలతో సీబీఐ విచారణపై ప్రభావం పడుతుంది..ఒక నిజాన్ని 100 నుంచి సున్నాకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది..ఒక అబద్ధాన్ని సున్నా నుంచి 100కు పెంచే ప్రయత్నం జరుగుతోంది..విచారణ వాస్తవాల ఆధారంగా జరగడం లేదు.. ఏకపక్షంగా సీబీఐ విచారణ జరుగుతోంది..హత్య జరిగిన రోజు నేను ఏం మాట్లాడానో.. ఈరోజు అదే మాట్లాడుతున్నా.. నాకు తెలిసింది అదే..మళ్లీ విచారణకు రావాలని సీబీఐ ఏం చెప్పలేదు అని మీడియాకు అవినాష్ రెడ్డి వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 hour ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

3 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

7 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

7 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

11 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.