తిరుపతి: ఈ నెల ఈ నెల 27,28వ తేదిన వెండర్ డెవెలప్ మెంట్ ప్రోగ్రామ్,,పారిశ్రామిక ఎగ్జిబిషన్ రామే గెస్ట్ లైన్ డేస్ హోటల్ నందు నిర్వహిస్తున్నట్లు భారత ప్రభుత్వ ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖ, విశాఖ పట్నం సహాయ సంచాలకులు జి.వి.ఆర్.నాయుడు ఒక ప్రకటన తెలిపారు..ఆశక్తి గల యువత, ఔత్సాహికులు పాల్గొనాలని ఇందులో వివిధ సూక్ష్మ, చిన్న , మధ్య , పెద్ద పరిశ్రమల వారు పాల్గొననున్నారని,,తమ ఉత్పత్తులను ప్రదర్శనలో వుంచడం, బయ్యర్ అండ్ సెల్లర్స్ మీట్, ముఖాముఖి కార్యక్రమాలు ఇది ఒక వేదికగా ఉంటాయని పేర్కొన్నారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.