అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జపాన్ లో తొలిసారి సమావేశమయ్యారు..జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సుకు అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు..ఈ సందర్భంలో ప్రధాని మోదీ,,జెలెన్ స్కీతో భేటీ అయ్యారు..ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్,,విదేశంగా మంత్రి జయశంకర్ లు ఉన్నారు..18 నెలల నుంచి రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి జెలెన్ స్కీతో తాను ఫోన్ లో మాట్లాడానని,, ఇప్పుడు ఆయన్ను కలిసే అవకాశం వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు..రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఒక సమస్యగా మారిందని చెప్పారు.. ఈ యుద్ధం అన్ని దేశాలపై అనేక రకాలుగా ప్రభావం చూపుతోందన్నారు..రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని రాజకీయ, ఆర్థిక సమస్యగా చూడటం లేదని,,మానవత్వానికి సంబంధించిన సమస్యగా భారత్ చూస్తోందన్నారు..మానవ విలువలకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు.. యుద్ధం వలన కలిగే బాధలు ఏంటో భారత కంటే ఉక్రెయిన్కే ఎక్కువ తెలుసన్నారు..యుద్ధం వల్ల భారత్ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితుల గురించి విద్యార్థులు చెప్పిన వివరాలు చూస్తే ఉక్రెనియన్లు అనుభవించిన బాధలను అర్థం చేసుకోగలనమన్నారు..భారత్ తరఫున,,,,తన వ్యక్తిగత సామర్థ్యం మేరకు యుద్ధానికి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని జెలెన్స్కీకి మోడీ భరోసా ఇచ్చారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.