అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సోమవారం (29వ తేదిన) ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 10-42 గంటలకు NVS-01 నావిగేషన్ శాటిలైట్ను ప్రయోగించనుంది..2,232Kgల బరువున్న NVS-01 నావిగేషన్ శాటిలైట్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ (GTO)లోకి GSLV-F12 రాకెట్ ద్వారా పంపనున్నది.. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ (నావిక్) అవసరాల కోసం రూపొందించిన రెండోతరం ఉపగ్రహాల్లో NVS-01 మొదటిది.. Navik అనే వ్యవస్థ,,అమెరికాకు చెందిన GPS తరహాలోనే భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.