అమరావతి: భారతదేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా లోక్సభఎన్నికలపై డ్రాగన్ ప్రభుత్వం ప్రభావం చూపే…
బిల్ గేట్స్ తో ముచ్చట్లు.. అమరావతి: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్,, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చలో పాల్గొన్నారు.. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా…
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రోదసి ప్రయాణాలు సులభతరం చేసేందుకు చేపట్టిన కీలకమైన ప్రయోగంలో ఘన విజయవంతం అయింది..దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న భారతదేశపు…
అమరావతి: భారతదేశంలో కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ టన్నెల్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు..జెండా ఊపి మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ,,టన్నెల్ నిర్మాణం గురించి…
అమరావతి: ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టు కోసం వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్న విషయం విదితమే..ఈ ప్రతిష్టాతక మిషన్కు ఎంపికైన వ్యోమగాములను మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశానికి పరిచయం…
అమరావతి: ఇస్రో GSLV-F14 వాహక నౌక ద్వారా INSAT-3DS శాటిలైట్ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది..శనివారం శ్రీహరికోటలోని షార్ రెండో నెంబర్ లాంచ్ప్యాడ్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు…
అమరావతి: ఈ నెల 17వ తేదిన 17:30 గంటలకు శ్రీహరికోట నుంచి GSLV-F14 ద్వారా INSAT-3DS శాటిలైట్ ను జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో ఇస్రో ప్రవేశ…
అమరావతి: భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో “ప్రళయ్”..భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై ప్రయోగించే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ “ప్రళయ్” క్షిపణిని DRDA మంగళవారంనాడు…
అమరావతి: డిశంబరు నుంచి BSNL 4G సేవలు ప్రారంభిస్తున్నట్లు BSNL CMD PK పూర్వర్ వెల్లడించారు.. అనంతరం ఈ సేవలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తామని తెలిపారు..ఢిల్లీలో జరుగుతున్న…
అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో స్పేస్ ఫైబర్ పేరుతో భారత్ లో మరో సరికొత్త ఆవిష్కరణకు వేదిక సిద్ధం చేసింది.. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు..శుక్రవారం…
This website uses cookies.