అమరావతి: ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ (విమానం) ఎక్కే సమయంలో మెట్లపై కాలు జారడంతో తమాయించుకుని లోపలికి వెళ్లాడు..జో బైడెన్ విమానం మెట్లపై కాలు జారిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు..జోబైడెన్ వేదికలపై ప్రసంగించిన తరువాత ఒక వైపు వెళ్లాల్సి వుండగా,,మరో వైపుకు వెళ్లడం,,అలాగే వేదికలపైన ఇతర దేశాధినేతులు వున్న సమయంలో వారిని వెనుక నుంచి వచ్చి తట్టి పలకరించడం లాంటి సంఘటనలు షారా మాములే…కాలు జారిన సంఘటనలు అయితే 2021లో జార్జియా నుంచి బయలుదేరిన సమయంలో కాలు జారి పడిపోయారు.. ఆటు తరువాత 2022లో ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు ఎక్కుతున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోయారు..అలాగే అమెరికా సమ్మిట్కు హాజరయ్యేందుకు లాస్ ఏంజిల్స్కు వెళ్లే ముందు అడుగులు వేస్తున్నప్పుడు జో బైడెన్ తడబడ్డారు..దేశాధ్యక్షలుగా వున్న వారు ఫిటెనెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. వయస్సు పెరిగిన వాళ్లకు ఇలాంటి సమస్యలు మాములే…జోబైన్ కు శరీరం సహకరించడం లేదు పాపం..?
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.