తూర్పు రాయలసీమఅభ్యర్దులుగా నామినేషన్స్..
నెల్లూరు: ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి బుధవారం 4 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి..ysrcp అభ్యర్థిగా మేరిగ మురళీధర్ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి రోణంకి కూర్మనాథ్ కు అందజేశారు.. అలాగే పెళ్లకూరు మండలం బంగారంపేట సర్పంచ్ దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు..ఈనెల 23 (గురువారంతో) నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది.
చిత్తూరు కలెక్టరేట్ లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్దిగా,పేర్నిటి,శ్యాంప్రసాద్ రెడ్డి,,ఉపాద్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి.చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.