నేను ఎవరికి భయపడను..
నెల్లూరు: సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేస్తుంటే,రాజ్యధికారం వుంది కదా అని నా మీద కేసులు పెట్టిన,జైళ్లకు పంపిన భయపడే ప్రసక్తే లేదని,,అలాంటి వాటిని నేను కాలేజ్ చదువుకునే రోజుల్లోనే చూశానని వైసీపీ నెల్లూరు రూరల్ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.శనివారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజల నిరసన గొంతుక పేరిట నిరసన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ పొట్టేపాలెం కలుజు మీద వంతెన లేకపోడడంతో ఈ దారిన ప్రయాణించే ప్రజలు ప్రమాదాలబారిన పడుతున్నారన్నారు..ఈ సమస్య పరిస్కారం కోసం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు 50, 60 సార్లు వెళ్ళా..కానీ ఇప్పటికి ఈ సమస్య పరిష్కారంకాని పరిస్థితి వుందన్నారు..ఈ సమస్య పరిష్కారించాలని, దాదాపు 1 1/2 సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని సదరు దారి వద్ద తీసుకొనిపోయి చూపించడం జరిగిందన్నారు.. పొట్టేపాళెం కలుజుమీద వంతెన, ములుముడి కలుజు మీద వంతెన,,ములుముడి-తాటిపర్తి రోడ్డు ఆధునీకరణకు 28 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు..ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాలేదని చెప్పారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.