నెల్లూరు: కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ గా నియమితులైన శ్రీమతి S.S శోబిక(IAS),జిల్లా కలెక్టర్ KVN చక్రధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.బుధవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఆమె కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా వీరు జిల్లాకు సంబంధించి పాలనాపరమైన విషయాలను చర్చించారు..8వ తేదిన ఈమె గూడూరు సబ్ కలెక్టర్ గా నియమితులైయ్యారు.ఈ సందర్బంలో తిరుపతి కలెక్టర్ కే.వెంకటరణారెడ్డిని కలిశారు.అయితే నేడు కందుకూరు సబ్ కలెక్టర్ గా నియమితులుగా బాధ్యతలు చేపట్టడడం వెనుక?
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.