నిన్ను నువ్వు తెలుసుకో.. ‘శ్రీరమణ మహర్షి’
అమరావతి: భగవాన్ ‘శ్రీరమణ మహర్షి’ ”నిన్ను నువ్వు తెలుసుకో”..పేర్కొన్న ఒక్క వాక్యం నాకు నిరంతరం ఎన్నో విషయాలను బోధిస్తూనే ఉందని జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఈ సాధారణ వాక్యం మొత్తం విశ్వంతో కలిపి ఉంటుంది…నేను మహర్షి యొక్క దివ్య కమల పాదాలకు శరణాగతి చేస్తున్నాను అంటూ పోస్టులో రాసుకోచ్చాడు..’శ్రీరమణ మహర్షి’ 1950 ఏప్రిల్ 14వ తేదిన రాత్రి 8.47 నిమిషాలకు అరుణాచలేశ్వరునీలో ఐక్యంమయ్యారు.