నెల్లూరు: జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం R&B అతిధి గృహంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ, నేషనల్ హైవే, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశమై జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతి పై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.ఫేజ్ 3 క్రింద చేపట్టిన రహదారుల నిర్మాణాలకు సంబంధించి సేకరించిన భూములను అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడంలో చాలా ఆలస్యం అవుతోoదని, రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.