హైదరాబాద్: తెలుగు చలన చిత్ర రంగంలో విలక్షణ కథానాయకుడు,,విశిష్ట నటుడు అయిన శరత్ బాబు(71), AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యహ్నం 1.30 గంటలకు కన్నుమూశారు..ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ ఆయన లేని లోటు సినీపరిశ్రమకు, అభిమానులు ఎప్పుడూ తీరదని పేర్కొన్నారు..శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు..1951 జూలై 31న శ్రీకాకుళం అముదాలవలసలో జన్మించారు..సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు మార్చుకున్నారు..తెలుగు,తమిళ,కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 250 కు పైగా చిత్రాల్లో నటించారు..1973లో నటుడిగా జీవితం ప్రారంభించిన శరత్ బాబు సపోర్టింగ్ యాక్టర్ గా పలు సార్లు నంది అవార్డులు అందుకున్నారు..శరత్ బాబు 1974లో నటి రమాప్రభ వివాహం చేసుకున్నారు..కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 1988లో ఆమెతో విడిపోయారు..మళ్లీ 1990లో స్నేహనంబియార్ ను రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెతో కూడా కొన్ని సమస్యలు ఎదురు కావడంతో 2011లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.