హైదరాబాద్: నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.. మే 19వ తేదీన కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన నిహారిక దంపతులు మ్యూచువల్ గా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది..మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో 2020 డిసెంబర్ లో వివాహం జరిగింది..ఉదయ్ పూర్ వేదికగా వీళ్ల పెళ్లిని మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా జరిపించింది..ఆటు తరువాత కొద్దిరోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి..నేటితో వీరిద్దరి మధ్య విడాకుల ప్రక్రియ పూర్తయ్యిందని తెలుస్తోంది.. విచారణ పూర్తి చేసిన కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు తాజాగా మ్యుచువల్ డైవర్స్ మంజూరు చేసినట్లు సమాచారం.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.