అమరావతి: భారతదేశ స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ ఫైనల్లో విజయం కేతనం ఎగురవేశాడు..జావెలిన్ ను 88.44 మీటర్లకు విసిరి టైటిల్ను చేజ్కికున్నాడు..డైమండ్ లీగ్ ఛాంపియన్గా నిలిచిన భారత తొలి అథ్లెట్గా నీరజ్ రికార్డులకెక్కాడు..చెక్ రిపబ్లిక్ కు చెందిన అథ్లెట్ జాకుబ్ వడ్లెజ్చ్ 86.94 మీటర్ల బెస్ట్ త్రోతో రెండవ స్థానంలో నిలిచాడు..జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 83.73 మీటర్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు..డైమండ్ లీగ్ ఫైనల్స్ లో త్రోస్ ప్రారంభమైన తరువాత తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఫౌల్ చేశాడు.. రెండో ప్రయత్నంలో మాత్రం 88.44 మీటర్లు జావెలిన్ ను విసిరి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు..3వ ప్రయత్నంలో 88 మీటర్లు, 4వ ప్రయత్నంలో 86.11 మీటర్లు విసిరాడు..చివరి ప్రయత్నంలో 87 మీటర్లు జావెలిన్ విసిరాడు..లీగ్ లో నీరజ్తో పోటీ పడడంలో మిగిలిన అథ్లెట్లు విఫలం అయ్యారు..2017, 2018లోనూ డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్ కు నీరజ్ అర్హత్ సాధించినప్పటికి,,టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.