అమరావతి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (96) మరణించిన సందర్బంగా 11వ తేదీన జాతీయ సంతాప దినంగా భారత్ ప్రకటించింది..సంతాప సూచకంగా ఆదివారం భారత జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు..రాణి ఎలిజబెత్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ,ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ ను అభివర్ణించారు..బ్రిటన్ కు సమర్థమైన,,స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్-2 అందించారని మోడీ కొనియాడారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎలిజబెత్-2 గురువారం రాత్రి స్కాట్ల్యాండ్లోని బాల్మోరల్ ప్యాలెస్లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.. శుక్రవారం ఉదయమే రాణి ఎలిజబెత్ భౌతిక కాయాన్ని బ్రిటన్ ప్యాలెస్ కు తీసుకు వచ్చారు..
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.