పదొన్నతిపై కర్నూలకు బదలీ అయిన నెల్లూరుజిల్లా బాస్కెట్ బాల్ శాప్ కోచ్
నెల్లూరు: నెల్లూరుజిల్లాలో దాదాపు 15 సంవత్సరాలుగా బాస్కెట్ బాల్ కోచ్ శాప్ గా సేవాలు అందిస్తున్న సిరెడ్డి.శ్రీనివాసరావు,కర్నూల్ జిల్లా చీప్ కోచ్ గా ప్రమోషన్ పై ట్రాన్స్ ఫర్ అయ్యారు.1999లో తొలి సారి అయన ఏ.సి స్టేడియంలో బాస్కెట్ బాల్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించారు..అనంతరం 2003 నుంచి 2007 వరకు గుంటురుజిల్లా బాలికల బాస్కెట్ బాల్ అకాడమీకి కోచ్ గా బదలీపై వెళ్లారు..అకాడమీ నెల్లూరుకు మార్చడంతో,అయన కూడా నెల్లూరుకు బదలీ అయ్యారు..2018 నుంచి 2021 వరకు చిత్తూరుజిల్లా బాస్కెట్ బాల్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించారు.2021 నుంచి నెల్లూరులో D.S.D.Oలో బాస్కెట్ బాల్ కోచ్ గా విధులు నిర్వహిస్తున్నారు..శ్రీనివాసరావు సారధ్యంలో ఏ.పి స్టేట్ యూత్ నేషనల్స్ టోర్నమెంట్ లో ఏ.పి టీమ్ బ్రాంజ్ మెడల్ ను సాధించింది.. మంగళవారం కర్నూలకు బదలీపై వెళ్లుతున్న శ్రీనివాసరావుకు,,సి.ఇ.ఓ పుల్లయ్య ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి,అయన అందించిన సేవాలను అభినందించారు..కర్నూలు జిల్లా కూడా రాష్ట్ర,జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులను తీర్చిదిద్దాలను అకాంక్షించారు.ఈకార్యక్రమంలో D.S.D.O కోచ్ లు,,సూరింటెండెంట్ విజయకుమార్,,స్టేడియం సిబ్బంది పాల్గొనన్నారు.