AMARAVATHI

పవన్ ప్రశ్నిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజల్లో వుంది-బాలశౌరి

జనసేనలో చేరిన ఎం.పీ..
అమరావతి: ప్రభుత్వ విధానలపై దమ్ము, దైర్యంతో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో ఉదానం సమస్యకు పరిష్కరంగా ప్రభుత్వం ఆసుపత్రిని నిర్మించదని వైసీసీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు..ఆదివారం వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ బాలశౌరి,, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.. అనంతరం సభలో అయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొంతు ఎత్తితే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజల్లో వుందన్నారు.. రాష్ట్రంలో పవన్ ఉన్నారు కనుకే కొద్దో గొప్పో ప్రజాస్వామ్యం అమలు అవుతుందన్నారు..తాను ఎం.పీగా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు.. జగన్ ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.. వందల కోట్లు పెట్టీ ‘‘సిద్ధం’’ మీటింగ్ లు హోల్డింగ్స్ పెడుతున్నారని,, వైసీపీ దేనికి ‘‘సిద్ధం’’..? పారిపోవడానికి ‘‘సిద్ధ’’మా..? అంటూ ఎద్దేవా చేశారు..దేవుడు జగన్ ఒక్కరికే కాదు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సునీతాకు కూడా….దేవుడు జగన్ కు ఒక్కరికే కాదు అందరికీ దేవుడు ఉన్నాడన్నారు..2019 నుంచి 2024 వరకు వైసీపీలో హయంలో జరిగినవన్నీ తనకు తెలుసు అని,,రానున్న రోజుల్లో అన్ని వివరిస్తానన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

5 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

20 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

20 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

This website uses cookies.