హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్(53) కన్నుమూశారు..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు..యూట్యూబ్ లో ప్రముఖలుగా వున్న కొంతమందితో కలిసి ఆయన విజయనగరంలోని ఓ ఫాంహౌస్ లో షూటింగ్ చేశారు..విజయనగరం నుంచి హైదరాబాద్ వస్తుండగా.. సన్ స్ట్రోక్ తగిలినట్లుగా తెలుస్తోంది..దీంతో రక్త విరోచనాలు కావడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.. కొరియోగ్రాఫర్ గా దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రాకేష్ మాస్టార్,, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటున్నారు..ఈయన స్వస్థలం తిరుపతి.. 1968లో జన్మించారు..అసలు పేరు ఎస్.రామారావు..హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు..అటు తరువాత డాన్స్ మాస్టర్ గా కెరీర్ ఆరంభించారు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్,,మరికొందరు ఈయన శిష్యూలే.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.