అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మంత్రి ఒకరోజు రాజస్థాన్ పర్యటనలో బాగంగా రాజ్సమంద్ జిల్లాలోని నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..శ్రీనాథ్జీ ఆలయం హిందువుల విశ్వాసానికి కేంద్రం..మొఘల్ కాలంలో ఔరంగజేబు, హిందూ దేవాలయాలు, విగ్రహాలను ఏ స్థాయిలో ధ్వంసం చేశాడో అనేందుకు ఈ ఆలయంలోని శ్రీనాథ్జీ విగ్రహం సాక్షిగా నిలుస్తుంది.. ప్రస్తుతం కృష్ణుడు శ్రీనాథ్జీ ఆలయంలో చిన్ని కృష్ణుడి రూపంలో దర్శనమిస్తుంటాడు..తొలుత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనాథ్జీ ఆలయంలోని రాజ్భోగ్ బల్లను దర్శించుకున్నారు..అనతంతరం ప్రధాని మోదీ రోడ్షో నిర్వహించి, దామోదర్ స్టేడియంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
This website uses cookies.