అమరావతి: 4 రాష్ట్రాలో బీజెపీ నూతన అధ్యక్షులను నియమిస్తూ జాబితాను బీజెపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా మంగళవారం విడుదల చేశారు..తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో సోమువీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరి,,తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.. జార్ఖండ్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే బాబూలాల్ మారండి,, పంజాబ్ అధ్యక్షుడిగా సునిల్ జాఖర్ లను నియమించారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా చోటు లభించింది..అలాగే హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి దక్కింది.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.