AMARAVATHIPOLITICS

ఏ.పీ-టీ.జీ అధ్యక్షలుగా పురంధేశ్వరి,కిషన్ రెడ్డిలు

అమరావతి: 4 రాష్ట్రాలో బీజెపీ నూతన అధ్యక్షులను నియమిస్తూ జాబితాను బీజెపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా మంగళవారం విడుదల చేశారు..తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో సోమువీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరి,,తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.. జార్ఖండ్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే బాబూలాల్ మారండి,, పంజాబ్ అధ్యక్షుడిగా సునిల్ జాఖర్ లను నియమించారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా చోటు లభించింది..అలాగే హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి దక్కింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *