అమరావతి: వాట్సాప్ మరో అడ్వాన్స్ డ్ ఫీచర్ బీటా వెర్షన్ ను త్వరలోనే వాట్సాప్ ప్రారంభించనుంది.‘కాల్ లింక్స్’ పేరుతో ప్రవేశ పెట్టనున్నఈ లింక్ ను గరిష్ఠంగా 32 మందికి షేర్ చేసి, దాని ద్వారా ఒకేసారి 32 మందితో వీడియో కాల్ లో మాట్లాడొచ్చు. వాట్సాప్ యాప్ లేని వారు కూడా ఈ లింక్ ద్వారా వీడియో కాల్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని ఫేస్ బుక్ గ్రూప్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ వెల్లడించారు.ఈ వారంలోనే ‘కాల్ లింక్స్’ ఫీచర్ ను ప్రయోగాత్మకంగా కొంతమంది వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే వాట్సాప్ కొత్త వర్షన్ కు అప్ డేట్ కావాల్సి ఉంటుంది..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.