అమరావతి: ఇప్పటికే అండమాన్ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతు పవనాలు జూన్ 4వ తేదీ నాటికి కేరళ తీరంను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది..కేరళ నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు రావటానికి సమయం పడుతుందని తెలిపింది..గురువారం మధ్యాహ్నం విడుదల చేసిన వాతావరణ శాఖ నివేదికలో ఈ విషయాన్ని తెలియచేసింది.. రుతుపవనాలు కేరళలో జూన్ 4వ తేదీ నాటికి ప్రవేశిస్తుండగా,,నాలుగు రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని,,రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది..నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి జూన్ 10 నుంచి 12వ తేదీ మధ్య ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది..వాతావరణం అనుకూలిస్తే, జూన్ 16వ తేదీనాటికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది..జూన్ 1వ తేది నాటికే కేరళలోకి నైరుతి రుతు పవనాలు రావాల్సి ఉంది..ఇటీవల సముద్రంలో ఏర్పడిన ఆల్పపీడనాల కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 4వ తేదీన నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొంది.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.