AMARAVATHI

జూన్ 4న కేరళలోకి ప్రవేశించనున్న నైరుతి రుతు పవనాలు

అమరావతి: ఇప్పటికే అండమాన్ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతు పవనాలు జూన్ 4వ తేదీ నాటికి కేరళ తీరంను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది..కేరళ నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు రావటానికి సమయం పడుతుందని తెలిపింది..గురువారం మధ్యాహ్నం విడుదల చేసిన వాతావరణ శాఖ నివేదికలో ఈ విషయాన్ని తెలియచేసింది.. రుతుపవనాలు కేరళలో జూన్ 4వ తేదీ నాటికి ప్రవేశిస్తుండగా,,నాలుగు రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని,,రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది..నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి జూన్ 10 నుంచి 12వ తేదీ మధ్య ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది..వాతావరణం అనుకూలిస్తే, జూన్ 16వ తేదీనాటికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది..జూన్ 1వ తేది నాటికే కేరళలోకి నైరుతి రుతు పవనాలు రావాల్సి ఉంది..ఇటీవల సముద్రంలో ఏర్పడిన ఆల్పపీడనాల కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 4వ తేదీన నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొంది.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

13 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

14 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

17 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

17 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

18 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

2 days ago

This website uses cookies.