శ్రీకాళహస్తి: దక్షిణా కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రం.. శివరాత్రి శోభను సంతరించుకుంది..శనివారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని, ఆలయాన్ని సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలతో,, వివిధ రకాల పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు..నేటి నుంచే భక్తులు శ్రీ కాళహస్తి దేవస్థానంనందు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని దర్శించుకుంటూ, శోభాయమానంగా ముస్తాబైన ఆలయంను భక్తులు ధర్శించుకుంటున్నారు..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.