అమరావతి: బాలీవుడ్ టీవీ నటుడు ఆనంద్ వీర్ సూర్యవంశీ(46) శుక్రవారం ఉదయం జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలి మరణించాడు.వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సిద్ధాంత్ వీర్ సూర్యవంశీగా పాపులర్ అయిన యువ నటుడు,కసౌథీ జిందగీ కే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న సిద్దాంత్ పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. కృష్ణా అర్జున్, క్యా దిల్ మే హై, కోయీ హై, సూఫియానా మేరా ఇష్క్ హై సీరియల్స్లో సిద్ధాంత్ నటించాడు. క్యూ రిస్తో మే కట్టీ బట్టీ, జిద్దీ దిల్ లు ఇతని చివరి టీవీ షో ప్రాజెక్టులు. సిద్ధాంత్ భార్య సూపర్ మోడల్ అలేషియా రౌత్,వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిద్దాంత్ ఎప్పుడు ఫిట్ గా ఉండడం కోసం జిమ్ లో నిత్యం కసరత్తులు చేస్తుండే వాడు. సిద్దాంత్ మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు, అతడి సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.