AMARAVATHI

మాగుంట రాఘవరెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేసిన సుప్రీమ్ కోర్టు

అమరావతి: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అయిన మాగుంట రాఘవరెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేస్తు,,జూన్ 12వ తేదిన సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..మాగుంట రాఘవరెడ్డికి ఈ నెల 7వ తేదిన హైకోర్టు వేకేషన్ బెంచ్ రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది..ఢిల్లీ హైకోర్టు తీర్పును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సుప్రీంలో సవాలు చేసింది..ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణకు జరుగగా, రాఘవరెడ్డి మద్యంతర బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది..తన అమ్మమ్మ బాత్ రూమ్ లో జారిపడిందని,,అమె అనారోగ్యం కారణంగా రాఘవరెడ్డికి ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది..దీన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది..మధ్యంతర బెయిల్ కోసం రాఘవరెడ్డి చూపిన కారణాలు సరైనవి కాదని ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ ఏ రాజు న్యాయస్థానానికి వివరించారు..వాదనలు ఆలకించిన సుప్రీం కోర్టు రాఘవకు బెయిల్ రద్దు చేసింది.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 hour ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

2 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

5 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

20 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

This website uses cookies.