అమరావతి: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అయిన మాగుంట రాఘవరెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేస్తు,,జూన్ 12వ తేదిన సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..మాగుంట రాఘవరెడ్డికి ఈ నెల 7వ తేదిన హైకోర్టు వేకేషన్ బెంచ్ రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది..ఢిల్లీ హైకోర్టు తీర్పును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సుప్రీంలో సవాలు చేసింది..ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణకు జరుగగా, రాఘవరెడ్డి మద్యంతర బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది..తన అమ్మమ్మ బాత్ రూమ్ లో జారిపడిందని,,అమె అనారోగ్యం కారణంగా రాఘవరెడ్డికి ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది..దీన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది..మధ్యంతర బెయిల్ కోసం రాఘవరెడ్డి చూపిన కారణాలు సరైనవి కాదని ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ ఏ రాజు న్యాయస్థానానికి వివరించారు..వాదనలు ఆలకించిన సుప్రీం కోర్టు రాఘవకు బెయిల్ రద్దు చేసింది.
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
This website uses cookies.