అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు APTF ప్రకటించింది. ఈనెల 5వ తేదిన ప్రభుత్వ సత్కారాలు, సన్మానాలకు ఏపీ టీచర్స్ ఫెరడేషన్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది..ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నమని,,అక్రమ నిర్బంధాలు, బైండోవర్లను తీవ్రంగా పరగణిస్తున్నామని పేర్కొంది.. సొంత ఫోన్లలో ఫొటోలతో హాజరు వేసేలా ఒత్తిడి తేవడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించింది. సీపీఎస్ రద్దు హామీపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారని APTF నాయకులు అవేదన వ్యక్తం చేశారు.
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
This website uses cookies.