నెల్లూరు: నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం పరిధిలోని నాయుడుపాళెం హైవేపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..నాయుడుపాళెంకు చెందిన గ్రామస్తుడు,,గొర్రెలను మేపుకునేందుకు,హైవే రోడ్డు దాటిస్తున్న సమయంలో నెల్లూరు వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం గొర్రెలను ఢీ కొని, అపకుండా వెళ్లిపోయింది..వాహనం ఢీ కొనడంతో దాదాపు 5 గొర్రెలు రోడ్డుపైన పడిపోయాయి..ఇదే సమయంలో నెల్లూరు వైపు వస్తున్న కంటైనర్ వాహనం డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా పడివున్న గొర్రెలను ప్రక్కకు లాగి వేసేందుకు,లారీని రోడ్డుపైన ఆపాడు..అదే సమయంలో 36 మంది ప్రయాణికులతో కాకినాడ నుంచి బెంగుళూరుకు వెళ్లుతున్న బిగ్ బాస్ ట్రావెల్స్ కు చెందిన బస్సు,,ముందు అగి వున్న లారీని అదుపు తప్పి వేగంగా ఢీ కొన్నది.. ప్రమాదంలో డ్రైవర్ తో సహా 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి..స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కొడవలూరు పోలీసులు,108 సిబ్బంది క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.