అమరావతి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ది కేరళ స్టోరీ’ సినిమాపై కీలక నిర్ణయం ప్రకటించారు.. ఈ సినిమాకు 100% వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా ప్రకటించారు..సమాజానికి పనికివచ్చే సినిమాలను తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు..’ది కేరళ స్టోరీ’ చిత్రం లవ్ జిహాద్, మతమార్పిడి, ఉగ్రవాదం కుట్రలను వెలుగులోకి తెచ్చిందని,, దాని వికృత రూపాన్ని బయటపెడుతుందని చౌహాన్ అన్నారు..ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు.. మధ్యప్రదేశ్లో ఇప్పటికే మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చామని చౌహాన్ వెల్లడించారు..ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, ముఖ్యంగా ఆడపిల్లలు తప్పకుండా చూడాలని చౌహాన్ కోరారు..అందుకే ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చామని ఆయన తెలిపారు.
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
This website uses cookies.