అమరావతి: 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఢిల్లీలో కన్నుల పండుగగా జరిగింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు అవార్డులను అందజేశారు. జాతీయ ఉత్తమ నటులుగా సూర్య,, అజయ్ దేవగన్ అవార్డులు అందుకున్నారు. అల వైకుంఠపురములో చిత్రానికి సంగీతం అందించిన తమన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. కలర్ ఫొటో సినిమాకు బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డును డైరెక్టర్ అంగిరేకుల సందీప్ రాజు,,బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ గా నాట్యం సినిమాకు సంధ్యారాజు,,బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా నాట్యం సినిమాకు రాంబాబు అవార్డులు అందుకున్నారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.