అమరావతి: భారతదేశంకు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్ లోని అల్ దహ్రా అనే సంస్థలో పని చేస్తూ,,గూఢచర్యంకు పాల్పపడరంటూ ఆరోపణలు ఎదుర్కొని,,మరణశిక్షకు గురైన వీరికి గురువారం కోర్టు నుంచి పెద్ద శంతనం లభించింది..భారత ప్రభుత్వం అప్పీల్ పై వారి మరణశిక్షపై స్టే విధిస్తూ ఖతార్ కోర్టు కీలక తీర్పు ఇచ్చిందని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది..వారి మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించినట్టు పేర్కొంది.. 8 మంది భారతీయుల మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించడం మంచి పరిణామమే అని,,అయితే ఎన్ని రోజులు శిక్షను విధించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు..ఈ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని,, ఈ అంశంపై ఖతార్ అధికారులతో తాము చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది..మొదటి నుంచి 8 మందికి సంబంధించిన కుటుంబాలకు అండగా ఉన్నామని,,ఇది సున్నితమైన విషయం కాబట్టి ఇంత కంటే దీని గురించి ఎక్కువగా మాట్లాడటం సరికాదని అధికారులు పేర్కొన్నారు..
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.