CRIME

యూజర్లను మోసం చేసిన గేమింగ్ యాప్-ఈడీ దాడుల్లో బయటపడిన రూ.7 కోట్లు

అమరావతి: ప్రజలను మోసం చేసిన మొబైల్ గేమింగ్ యాప్ ప్రమోటర్లపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్​కతాలోని ఆ యాప్​ ప్రమోటర్​కు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో దాడులు నిర్వహించి రూ.7 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ శనివారం తెలిపింది..ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..ఈ-నగ్గెట్స్ యాప్​ ప్రారంభించిన కొత్తలో యూజర్లకు కమీషన్లు ఇచ్చారు..వ్యాలెట్​లోని బ్యాలెన్స్​ను ఈజీగా విత్​డ్రా చేసుకునే వీలు కల్పించడంతో,,యూజర్లలో యాప్​పై నమ్మకం పెరిగింది..ఎక్కువ కమీషన్​కు ఆశపడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు..ఇలా భారీ మొత్తంలో నిధులు సమీకరించిన తరువాత యాప్​ నుంచి యూజర్లు కమీషన్​ విత్​డ్రా చేసుకునే ప్రక్రియను ఈ-నగ్గెట్స్ యాజమాన్యం నిలిపివేసింది.. సిస్టమ్ అప్డేట్ చేస్తున్నామని, దర్యాప్తు సంస్థలు విచారణను ఎదుర్కొంటున్నామని కుంటు సాకులు విన్పిస్తూ, చివరకు యూజర్ల డేటా సహా సర్వర్లలోని సమాచారం మొత్తాన్ని డిలీట్ చేసింది..దింతో ఈ యాప్ చేసిన ఘరాన మోసం యూజర్లకు అర్థం కావడంతో,ఈ-నగ్గెట్స్​ యాప్​ సహా ఆ కంపెనీ ప్రమోటర్​పై 2021 ఫిబ్రవరిలో కోల్​కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

5 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

6 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

10 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

12 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

12 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

1 day ago

This website uses cookies.