అమరావతి: బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు.ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేలరేగడంతో,అమె రాజీనామా చేయక తప్పలేదు.కేవలం ప్రధాని పదవీ చేపట్టిన 6 వారాల్లోనే అమె రాజీనామా చేయడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు కనర్జ్వేట్ పార్టీ మళ్లీ చర్యలు తీసుకోవాల్సి వుంది.ముఖ్యంగా సొంత పార్టీ నాయకుల నుంచి అమెపై తీవ్రవ్యతిరేకత వ్యక్తం అయింది.
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
This website uses cookies.