అమరావతి: రాష్ట్రంలో పెద్ద మొత్తంలో బంగారం,నగదు పట్టుబడింది.గురువారం నాడు ప్లాష్ రైడ్స్ చేయడంతో రూ.11 కోట్లు విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు 20 బృందాలుగా ఏర్పడి,ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, ట్రైయిన్స్ లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. విశాఖ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, చిలకలూరిపేట,చెన్నై నుంచి సూళ్లూరుపేటకు వస్తున్న ఒక వ్యక్త వద్ద దాదాపు 5 కే.జీల బంగారం దొరికింది. మరి కొంత మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేయగా వీరి వద్ద కూడా బంగారం దొరికింది.మొత్తం రూ.6.7 కోట్లు విలువైన 13.189 కిలోల బంగాన్ని సీజ్ చేశారు. బంగారంతో పాటు 4.24 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.