DEVOTIONAL

పుష్పాల ఆలంకరణతో శివరాత్రి శోభను సంతరించుకున్న శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి: దక్షిణా కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రం.. శివరాత్రి శోభను సంతరించుకుంది..శనివారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని, ఆలయాన్ని సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలతో,, వివిధ రకాల…

1 year ago

శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు-ధ్వజారోహణం

శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం స్వామి వారి ధ్వజారోహణం అత్యంత వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను, బ్రహ్మ విష్ణువులను, సకల…

1 year ago

అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలలు

అమరావతి: అయోధ్య రామా మందిరంలో ప్రతిష్టించనున్న శ్రీరాముడు, జానకిదేవీ విగ్రహాలు తయారు చేయడం కోసం నేపాల్ నుంచి సాలగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి..పూజారులు, స్థానికులు వాటికి పూలమాలలు…

1 year ago

టీటీడీ ధార్మిక కార్యకలాపాలకు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియమకం

తిరుపతి: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త,, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యకలాపాలకు సలహాదారుగా నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక కమిటీ…

1 year ago

400 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ వైద్య వీర రాఘవస్వామి ఆలయం నెల్లూరులో

నెల్లూరు: నెల్లూరు నగరంలోని వేమాలశెట్టి బావి తిరునాళ్లు ఘనంగా జరిగాయి..దుర్గమిట్ట ప్రాంతంలోని శ్రీ వైద్య వీర రాఘవస్వామి ఆలయంలో ఏట సంక్రాంతి తర్వాత వచ్చే  అమావాస్య నాడు…

1 year ago

జనవరి 28న తిరుమ‌ల‌లో రథసప్తమి– ఒకే రోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం

తిరుమల: సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది.ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో…

1 year ago

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

అమరావతి: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి..గురువారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో మొదలైన బ్రహ్మోత్సవాల్లో,,సాయంకాలం 5.30  గంటల నుంచి అంకురారోహణ,,అగ్ని…

1 year ago

తొలిసారి నెల్లూరులో గోదాదేవీ కళ్యాణ మహోత్సవం-సంక్రాంతి ఉత్సవసమితి

నెల్లూరు: సంక్రాంతి పండుగ సందర్బంగా నెల్లూరు నగరంలో ప్రపధమంగా గోదాదేవీ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు విక్రమసింహపురి సంక్రాంతి ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.మంగళవారం నగరంలో నిర్వహించిన మీడియా…

1 year ago

శిఖర్జీ,పాలితానాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా కొనసాగించాలి-జైనులు

నెల్లూరు: శిఖర్జీ,పాలితనాలను పర్యాటక స్థలాలుగా మార్చవద్దని జైన్ మతస్తులు నగరంలో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి,A.O షఫీ మాలిక్ కు వినతి పత్రం అందచేశారు..శుక్రవారం అనంతరం…

1 year ago

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జారీ కేంద్రాల కుదింపు

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికిగాను తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లు జారీ చేస్తున్న విషయం విదితమే....జనవరి 4వ తేదీ బుధవారం నుంచి 4…

1 year ago

This website uses cookies.