నెల్లూరు: నెల్లూరు నగరంలోని వేమాలశెట్టి బావి తిరునాళ్లు ఘనంగా జరిగాయి..దుర్గమిట్ట ప్రాంతంలోని శ్రీ వైద్య వీర రాఘవస్వామి ఆలయంలో ఏట సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య నాడు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు..దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే ఆరోగ్యం బాగుపడుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.. వైద్య వీరరాఘవ స్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడ పీఠంపై ఉప్పు,మిరియాలు చల్లి,, వేమాలశెట్టి బావిలో బెల్లం వేస్తారు..ఇక్కడి బావిలో బెల్లం వేయడం వల్ల తమ ఆనారోగ్యాలు దురమై,,ఆరోగ్యం మెరుగుపడిందని విశ్వసిస్తారు..వేమాలశెట్టి బావి తిరునాళ్లకు రాష్ట్ర,,జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి శనివారం పూజలు నిర్వహించారు..
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.