NATIONAL

భారత్ దేశం అన్ని రంగాల్లో పురోగతి చెందుతోంది-బిల్ గేట్స్

అమరావతి: భారత్ దేశం అన్ని రంగాల్లో పురోగతి చెందుతోందని, దేశాన్ని సందర్శించడం ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తోందని టెక్ దిగ్గజం, మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యనించారు..ప్రపంచమంతా…

1 year ago

గల్వాన్ లోయ ప్రాంతంలో మంచుపై క్రికెట్ అడుతున్న భారత సైనికులు

అమరావతి: చైనా సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ తన కార్యకలాపాలను పెంచింది..లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(LAC) చుట్టూ ప్రాంతాల్లో గుర్రాలు,,గాడిదలతో ఆర్మీ సిబ్బంది సంచరిస్తున్న వీడియోలతో పాటు,…

1 year ago

పాకిస్తాన్ ఉగ్రమూకలను మట్టుపెట్టేందుకు భద్రతదళాలకు బుల్ డోజర్లు

అమరావతి: పాకిస్తాన్ నుంచి భారత సరిహద్దు గ్రామల్లో ఆక్రమంగా చొరబడే ఉగ్రమూకల ఆటలు కట్టించటానికి ప్రత్యేక బుల్డోజర్లు సైనికులకు అందుబాటులోకి వచ్చాయి..రక్షణశాఖ, భారత సైనికులకు ప్రత్యేక బుల్డోజర్లను…

1 year ago

కాంగ్రెస్ నేత సోనియాగాంధీ తీవ్ర అస్వస్థత

అమరావతిం కాంగ్రెస్ నేత సోనియాగాంధీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు,, సోనియాగాంధీకి ట్రీట్ మెంట్ కొనసాగుతోందని,,తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సోనియాను మధ్యాహ్నం 12…

1 year ago

నాగాలాండ్ తొలి మహిళ ఎమ్మేల్యేగా చరిత్ర సృష్టించిన హెకానీ జఖాలు

అమరావతి: నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్ల తరువాత సరికొత్త అధ్యాయం న్యాయవాది, సామాజిక కార్యకర్త  అయిన హెకానీ జఖాలు (48) సృష్టించారు..తొలిసారి ఓ మహిళా…

1 year ago

తర్వలో స్వదేశంలోనే విమానల తయారీ ప్రారంభం-ప్రధాని మోదీ

అమరావతి: కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం ప్రారంభించారు..యడ్యూరప్ప పుట్టినరోజునే ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని,,ఈ సందర్భంలో యడ్యూరప్పకు అభినందనలు తెలిపారు.. ఎయిర్ పోర్టు మొత్తం…

1 year ago

సర్ఫరాజ్ మెమోన్ అనే ఉగ్రవాది ముంబై చేరుకున్నాడు, అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్ఐఏ హెచ్చరిక

అమరావతి: దేశ వాణిజ్య రాజధాని ముంబైలోకి మద్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ప్రమాదకారి,,అతి కిరాతకుడు అయిన మెమోన్ సర్పరాజ్ అనే వ్యక్తి ప్రవేశించాడని,,అతడి విషయంలో అప్రమత్తంగా ఉండాలని…

1 year ago

వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో మన పండుగలను జరుపుకోవాలి-ప్రధాని మోదీ

అమరావతి: ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మీరందరూ ‘మన్ కీ బాత్’ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారని,, సమాజ బలంతో దేశ బలం పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…

1 year ago

భారతదేశ ప్రజల అవసరల కోసం సురక్షితమైన పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించాం-ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశ ప్రజల అవసరల కోసం సురక్షితమైన,, సమర్థవంతమైన పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించామని,ఈ వ్యవస్థ డిజిటల్ చెల్లింపులు,,పాలన,,ఆర్థిక,,జీవనోపాధి స్వరూపంను సమూలంగా మార్చివేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర…

1 year ago

ఎంసీడీ మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్

అమరావతి: మునిపాల్ కార్పరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD ) మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్  గెలుపొందారు..షెల్లీ ఒబెరాయ్ తన సమీప బీజేపీ…

1 year ago

This website uses cookies.